మంత్రి కొండసురేఖ కు త్వరలో షోకాజ్ నోటీసు లు జారి చేస్తామని పీ సి సి పరిశీలన ,దరియప్తు సంఘం కమిటి చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు మీడియా కు తెలిపారు అయితే ఈ విషయం అయన అధికారికంగా వివరించలేదు అంబటి రాంబాబు వాదన లు కూడా వింటామని అయన తెలిపారు రోశయ్య తో అయన సమవేసమయిన సందర్బం గా మీడియా తో మాటలాడరు .ఇది జగన్ కు వెతిరేక౦ గా కొందరు కుట్ర పన్నుతునారని మరి కొంత మంది వాదన వై ఎస్ ఆర్ అభిమానులను పార్టీ నుంచి తప్పించే ప్రయత్నం అని కొందరు అభిప్రాయపడుతున్నారు అదే ఎం అయ్యిన జగన్ ప్రజాదరణ వుంది అని కాబట్టి జగన్ కు నష్టం లేదు అని జగన్ వర్గం స్పష్టం చేస్తోంది .వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లో ఆధిపత్యపోరు మరియు సమన్వయలోపం స్పష్టం గా కనిపిస్తునాయి ఇలాగే కొనసాగితే భావిస్యతు లో కాంగ్రెస్ కు తిప్పలు తప్పవు
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
14 years ago







0 comments:
Post a Comment