Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Tuesday, October 12, 2010

భారత్'కు 31 బంగారు పతకాలు

న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల పోటీలలో భారత్'కు 31 బంగారు పతకాలు లభించాయి. మన దేశానికి 31 స్వర్ణ పతకాలు రావడం ఇదే మొదటిసారి. 2002 రికార్డుని భారత్ అధిగమించింది. 2002లో మాంచస్టర్'లో జరిగిన పోటీలలో భారత్ క్రీడాకారులు 30 బంగారు పతకాలను గెలుచుకున్నారు.

0 comments:

Post a Comment